కామధేనువు సేవాసమితి ఆధ్వర్యంలో.. ఎర్రగడ్డ మానసిక వైద్య శాలలో అన్నదాన కార్యక్రమం
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదు.
అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. "దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్న" అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారు. మనిషి ఆశకు అంతులేదు... కామధేనువు సేవా సమితి ఆధ్వర్యంలో ఎర్రగడ్డలోని మానసిక వైద్య శాలలో కరోన తరువాత రోజు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అక్కడ తెలంగాణ రాష్ట్రం కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు,కర్ణాటక రాష్టాల నుండి పెద్ద సంఖ్యలో వస్తున్నారు.. అక్కడ ఉచిత భోజన సదుపాయాలు లేకపోవటం వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు.. అది గమనించి కామధేనువు సేవాసమితి అద్వర్యంలో మూడువందల మందికి ఉచితంగా భోజనం ఏర్పాటు చేయటం జరిగింది.. ఇందులో సమితి సభ్యులు.. దేవేందర్ కొన్నే, పూజ శర్మ, విగ్నేష్, తులసి కుమార్, రవి,రుక్మిణి, సూర్య ప్రకాష్, వెంకటేష్, బాల మురళి కృష్ణ, కేశవ్, మల్లికార్జున్, సూర్య ప్రకాష్... తదితరులు పాల్గొన్నారు