Wednesday 14 December 2022

 <script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-2469006669274971"

     crossorigin="anonymous"></script>

సర్కారు బడుల్లో పిల్లలకు ఏది రక్షణ-- మురళి ఆకునూరి

 రిటైర్డ్ ఐ .. ఎస్

 

రంగారెడ్డి జిల్లా చౌదరి గూడ మండలం పెద్ద ఎల్కిచర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో

3వ తరగతి విద్యార్థిని పాము కాటు గురైన సంఘటన కలకలం రేపింది. టాయిలెట్ కు వెళ్లిన

విద్యార్థినిని పాము మూడు కాట్లు వేసింది. ఈ ఘటనతో తోటి విద్యార్థులు, విద్యార్థుల

తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు.  ఆ పాఠశాలలో అపరిశుభ్ర

వాతావరణం,  టాయిలెట్లు చెత్తతో నిండిపోయాయని అంటున్నారు. టాయిలె

ట్లు దుర్గంధం, దుర్వాసన కొడుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చికిత్స

కోసం విద్యార్థిని అక్షితను  ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థులు పామును కొట్టిచంపారు.

ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపించాలంటే భయంగా ఉందని తల్లిదండ్రులు

అంటున్నారు.

 

ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి విద్యార్థిని పాము కాటుకు గురైంది.  దీంతో తోటి విద్యార్థులు

భయాందోళన చెందుతున్నారు. పాఠశాలలో అపరిశుభ్ర పరిసరాల కారణంగా ఇలాంటి

ఘటనలు తరచూ జరుగుతున్నాయని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాల

పరిసరాలు, మరుగుదొడ్లు చెత్త చెదరంతో నిండి పోయాయని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.

బడులల్ల పాములు కరుస్తయి ఆస్పత్రులల్ల ఎలుకలు కరుస్తయి హాస్టళ్ల అన్నం లో

పురుగులు సాంబార్ల బల్లులు బడులల్ల ఆడపిల్లలకు మరుగుదొడ్లు కరువు

రైతుల ఆత్మహత్యలు నిరుద్యోగుల ఆత్మహత్యలు కౌలు రైతులకు మొండి చెయ్యి

పోలీస్ స్టేషన్లల్ల /ప్రభుత్వ ఆఫీసులల్ల లంచాలు ఇగ ఈయన దేశాన్ని ఎలగ

పెడతాడట


 

ధైర్యాన్నిమూటకట్టి, తుపాకీని చేతబట్టి ప్రాణాలను పణంగా పేట్టే, ఓ సైనిక వందనం!  

గవర్నర్ తమిళసై..!!

 

భారత్ చైనా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.అరుణాచల్ ప్రదేశ్ వద్ద సరిహద్దు దాటాలని 300 మంది చైనా సైనికులు మరణ ఆయుధాలతో.

ప్రయత్నాలు చేయగా 100 మంది భారత సైనికులు తరిమికొట్టారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతోంది.

ఇక ఇదే సమయంలో పార్లమెంటు సమావేశాలలో చైనా విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలియజేశారు.

పరిస్థితి ఇలా ఉంటే తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళసై దేశ సరిహద్దుల వద్ద చైనా కవ్వింపు చర్యలకు భారత్ సైనికులు తరిమి కొట్టడాన్ని ప్రశంసించారు.భారత్ సైనికుల సాహసాలు, సేవలు వెలకట్టలేనివి అని కొనియాడారు.సమాజంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే సరిహద్దుల వద్ద సైనికులు చేస్తున్న త్యాగాలే అందుకు ముఖ్య కారణం అని అన్నారు.

సికింద్రాబాద్ లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ స్నాతకోత్సవంలో పాల్గొన్న సమయంలో తమిళసై ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

 <script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-2469006669274971"

     crossorigin="anonymous"></script>

 

 మానవత్వం వికసిస్తుంది మంచితనం పరిమళిస్తుంది 



అవును, మూగజీవాలు ఒకదానికొకటి సాయం చేసుకున్నప్పుడు చూడటానికి మన రెండు కళ్ళు చాలవు.

తాజాగా అలాంటి ఘటనకు సంబంధించినటువంటి ఓ వీడియో సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది.

దాంతో దానిని నెటిజన్లు తేరిపారా చేస్తున్నారు.ఇక్కడ ఒక కోతి జింకకు తినేందుకు ఆకులు అందిస్తూ సాయం చేస్తున్న వీడియోని గమనించవచ్చు.

IFS అధికారి సుశాంత నంద కోతి, జింక స్నేహాన్ని తెలిపే వీడియోని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.ఇక ఆ వీడియోలో ఏముందో ఒకసారి చూస్తే, ఒక కోతి.

జింకకు అందని చెట్టు ఆకులను తినేందుకు సహకరిస్తోంది.ఈ అద్భుతమైన ఈ వీడియోలో రెండు జింకలు చెట్టు కింద నిలబడి, ఆకులను తినడానికి యత్నిస్తుండటం మనం చూడవచ్చు

కాగా ఆ చెట్టుయొక్క కొమ్మ బాగా ఎత్తులో ఉండడంతో జింకలు తినలేకపోతున్నాయి.వాటి ఇబ్బందిని గమనించి ఓ కోతి.కొమ్మపై కూర్చొని దాన్ని కిందకు వంగేలా వాటికి సాయం చేస్తుంది.దీంతో కింద ఉన్న రెండు జింకలకు కొమ్మలు అందడంతో.హాయిగా ఆ ఆకులు ఆరగిస్తున్నాయి.కాగా ఈ వీడియోలో కోతి, జింకలకు గల స్నేహం కొట్టొచ్చినట్టు కనబడుతోంది.

ఇక వీటిని చూసిన నెటిజన్లు ఇలాంటి గుణం కలిగిన జంతువులు మనుషుల కంటే వందరెట్లు నయం అని చెబుతున్నారు.కాగా ఈ వీడియో ఇప్పటి వరకు 55 వేలకు పైగా వ్యూస్ ను సాధించడం విశేషం..మీరు ఓ లుక్కేయండి 

 <script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-2469006669274971"

     crossorigin="anonymous"></script>

 

 

చత్రపతి శివాజీ రుద్ర యాగం చేసిన గ్రహ ముక్తేశ్వర్ దేవాలయం

 



ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలో ఉంది.ఈ దేవాలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో అడవిలో కళ్యాణ్ ఈశ్వర మహాదేవ దేవాలయం ఉంది.ఈ దేవాలయం పురాణాలు అద్భుతాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెంది ఉంది.ఈ దేవాలయ శక్తి చత్రపతి శివాజీ జీవితంపై కూడా ప్రభావం చూపింది అని అక్కడి స్థానికులు చెబుతూ ఉంటారు.

మన దేశవ్యాప్తంగా ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి.ఆ దేవాలయాలలో ప్రతిరోజు ప్రజలు వెళ్లి పూజలు, అభిషేకాలు, హోమాలు చేస్తూ ఉంటారు.అంతేకాకుండా ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది.భారతదేశంలో ఉన్న ఎన్నో దేవాలయాలలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి.

మనిషి టెక్నాలజీ లో ఎంతో ముందుకు వెళుతున్న దేవాలయాలలోని కొన్ని రహస్యాలను ఇప్పటికీ కనిపెట్టలేకపోతున్నారు.అలాంటి దేవాలయాలలో ఒకటైన గ్రహ ముక్తేశ్వర్ దేవాలయం కూడా ఒకటి.

శివాజీ ఇక్కడ రుద్ర యాగాన్ని చేసినట్లు చరిత్రలో ఉంది.గంగానది ఒడ్డున ఉన్న ఈ శివలింగం ప్రపంచవ్యాప్తంగా మరో అద్భుతం అని చెప్పవచ్చు.ఈ దేవాలయంలో ప్రతిష్టించిన శివలింగానికి సమర్పించిన నీరు, పాలు ఎవరికీ కనబడకుండా అదృశ్య మవుతున్నాయని చెబుతూ ఉంటారు.ఈ నీరు, పాలు ఎక్కడికి వెళ్తాయో ఇప్పటి వరకు ఎవరికీ కూడా తెలియదు.

ఈ ఆలయ రహస్యం తెలుసుకోవడానికి ఇప్పటివరకు ఎన్నో ప్రయత్నాలు జరిగిన నేటికీ ఆ మిస్టరీ హిస్టరీగానే మిగిలిపోయి ఉంది.

కళ్యాణేశ్వర మహదేవ్ దేవాలయం గురించి అనేక పౌరాణిక సంఘటనలు వార్తల్లో ఉన్నాయి.ఒక పురాణం ప్రకారం ఒక నల మహారాజు ఇక్కడ శివలింగానికి జలభిషేకం చేసినప్పుడు అతని కళ్ళ ముందు శివలింగంపై ఎంత నీరు పోసినా అంత నీరు అకస్మాత్తుగా భూమిలో కలిసిపోవడం చూశాడు.అది చూసిన రాజు శివలింగంపై ఎన్నో వేల కొద్దికుండలతో గంగాజలాన్ని పోసిన ఆ నీరు ఎక్కడికి వెళ్తుందో కనిపెట్టలేకపోయాడు.

అలా అభిషేకం చేసి అలసిపోయిన రాజు అది శివుని మహిమ అని అర్థం చేసుకొని క్షమాపణ చెప్పి తన దేశానికి వెళ్లిపోయాడు.

 

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...