స్వతంత్ర అభ్యర్థిగా
నామినేషన్ వేసిన దేవేందర్ కొన్నే
అవినీతి రహిత సమాజంకోసం, ప్రజల్లో అవగాహనా కలిపిస్తూ, నిరంతరం ప్రజల్లో ఉంటూ, కరోనా సమయంలో కూడా ప్రజలకు అవగాహనా కలిపిస్తూ వేలాదిమందికి ఆహారం అందిస్తూ, ప్రభుత్వంలో జరిగే అవినీతి ప్రశ్నిస్తూ, ఉండే విద్యావంతుడు, దేవేందర్ కొన్నే సనత్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్, ముందడుగు ఫౌండేషన్ నామినేషన్ వేయటం జరిగింది