Wednesday 29 June 2022

 

మా పైసలు ఏపీలోకి..! మొత్తం రికవరీ చేయాలంటూ హరీశ్ రావు కంప్లయింట్

గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (GST)కి సంబంధించి ఉత్పన్నమవుతున్న సమస్యలను కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. చండీగఢ్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన జరిగిన 47 జీఎస్‌టీ కౌన్సిల్ మీటింగ్ బుధవారం జూన్ 29తో ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు కూడా పాల్గొన్నారు.

 

చాలామంది పన్ను చెల్లింపుదారుల అడ్రస్ ఇంకా ఆంధ్రప్రదేశ్ పేరుతోనే కొనసాగుతోంది. దీని కారణంగా.. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన భారీ పన్ను ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిపోతోంది.

 

1 comment:

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...