మా
పైసలు ఏపీలోకి..! మొత్తం రికవరీ చేయాలంటూ హరీశ్ రావు కంప్లయింట్
గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (GST)కి
సంబంధించి ఉత్పన్నమవుతున్న సమస్యలను కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక
శాఖ మంత్రి హరీశ్ రావు. చండీగఢ్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్
అధ్యక్షతన జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్
బుధవారం జూన్ 29తో ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర
ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు కూడా పాల్గొన్నారు.
correct
ReplyDelete