తెలంగాణా జర్నలిస్టుల అక్రిడెషన్ గడువు పెంపు
తెలంగాణా జర్నలిస్టుల
అక్రిడెషన్ కార్డుల వ్యాలిడిటిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2022 మార్చి 31తో అక్రిడెషన్ కార్డుల గడువు ముగుస్తుంది. కానీ సాంకేతిక
కారణాల వల్ల రెన్యూవల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్రిడెషన్
కార్డుల వ్యాలిడిని జూన్ 30 వరకు
పొడిగిస్తునట్టు సమాచార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 2021 డిసెంబర్ 31వ తేదీతో మీడియా అక్రిడేషన్ల గడువు ముగిసింది. తర్వాత ఈ గడువును
మరో 3 నెలల (31-09-2022)
వరకు పొడిగిస్తున్నట్లు
ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా మళ్లీ మరో 3 నెలలు గడువు పెంచడం గమనార్హం.
Good
ReplyDeleteGood Good
ReplyDeleteNice
ReplyDelete