Monday 4 July 2022

 

తెలంగాణా జర్నలిస్టుల అక్రిడెషన్ గడువు పెంపు

 

తెలంగాణా జర్నలిస్టుల అక్రిడెషన్ కార్డుల వ్యాలిడిటిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2022 మార్చి 31తో అక్రిడెషన్ కార్డుల గడువు ముగుస్తుంది. కానీ సాంకేతిక కారణాల వల్ల రెన్యూవల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్రిడెషన్ కార్డుల వ్యాలిడిని జూన్ 30 వరకు పొడిగిస్తునట్టు సమాచార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 2021 డిసెంబ‌ర్ 31వ తేదీతో మీడియా అక్రిడేష‌న్ల గ‌డువు ముగిసింది. తర్వాత ఈ గ‌డువును మ‌రో 3 నెల‌ల‌ (31-09-2022) వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా మళ్లీ మరో 3 నెలలు గడువు పెంచడం గమనార్హం.

3 comments:

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...