యాదాద్రిలో భారీ వర్షం... బయటపడుతున్న
లీకులు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని
నిర్మించిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రం భారీ వర్షం కారణంగా
లీకేజీలు ఏర్పడ్డాయి. యాదాద్రిలో గత నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా
కురుస్తున్న వర్షానికి ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో లీకేజీలు ఏర్పడ్డాయి. ప్రధానాలయం
అష్టభుజి, గోడ
ప్రాకార మండపం, ప్రథమ ప్రాకార మండపాలతో పాటు ప్రధానాలయ ముఖ
మండపంలోని ఏసీల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. అధికారులు వెంటనే అప్రమత్తమై వాటికి
మరమ్మతులు చేస్తున్నారు.
ప్రజాధనం వృధా
ReplyDelete