బ్రిటీష్ తెల్లదొరల కబందహస్తాల నుంచి భరతమాతకు విముక్తి లభించి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఈ వేడుకల గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ‘ఆజాది కి అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా, తెలంగాణ ప్రభుత్వం కూడా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా, సనత్ నగర్ లోని స్థానిక హనుమాన్ దేవాలయంలో, అర్చకలు మరియు దేవాలయ సిబ్బంది తీరంగా ర్యాలీ ఏర్పాటు చేయటం జరిగింది.
Subscribe to:
Post Comments (Atom)
పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం. విద్యార్థి , విద్యార్థినిలు కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...
-
24 లక్షల జీతంతో ఉద్యోగం.. అదరగొట్టిన జేఎన్టీయూ హైదరాబాద్ విద్యార్థులు! విద్యార్థులు అదరగొట్టేశారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూని...
-
మహా అన్నదాన కార్యక్రమం. శ్రీ సిద్ది వినాయక ఫ్యామిలీ అసోషియన్ అన్నం పరబ్రహ్మ స్వరూపం" శ్రీ సిద్ది వినాయక ఫ్యామిలీ అసోసియన్ ఆధ్వర్యంలో...
-
ముదురుతున్న మునుగోడు రాజకీయం రాజకీయం తెలంగాణ కేంద్రంగా పరిభ్రమిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక , టీఆర్ఎస్ స్థానంలో బీఆర్ఎస్ (భారతీయ...
No comments:
Post a Comment